నాటకాలు ఆపండి.. ఉగ్రవాదులను పెంచి పోషించేదే మీరు: పాక్ ప్రధానిని కడిగిపారేసిన ఇండియా ప్రతినిధి
నాటకాలు ఆపండి.. ఉగ్రవాదులను పెంచి పోషించేదే మీరు: పాక్ ప్రధానిని కడిగిపారేసిన ఇండియా ప్రతినిధి
పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్పై మరోసారి అక్కసు వెళ్లగక్కారు. ఆపరేషన్ సిందూర్ను ఉద్దేశిస్తూ.. ఈ ఏడాది మొదట్లో ఇండియా మా దేశంలో దురాక్రమణకు ప్రయత్నించిందని ఆరోపించారు.
పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్పై మరోసారి అక్కసు వెళ్లగక్కారు. ఆపరేషన్ సిందూర్ను ఉద్దేశిస్తూ.. ఈ ఏడాది మొదట్లో ఇండియా మా దేశంలో దురాక్రమణకు ప్రయత్నించిందని ఆరోపించారు.