నిప్పుల కుంపటిగా నిజామాబాద్ జిల్లా.. మెండోరాలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
నిప్పుల కుంపటిగా నిజామాబాద్ జిల్లా.. మెండోరాలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రం నిప్పుల కుంపటిలా మసిలిపోతున్నది. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతుండటంతో రెడ్అలర్ట్లోకి వెళ్లిపోయింది. 2016 ఏప్రిల్26న మంచిర్యాల జిల్లా దండేపల్లిలో 48.8 డిగ్రీల రికార్డ్ టెంపరేచర్ నమోదుకాగా..మళ్లీ పదేండ్లకు సోమవారం ఎండ తీవ్రత 46 డిగ్రీల మార్క్ను టచ్ చేసింది.
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రం నిప్పుల కుంపటిలా మసిలిపోతున్నది. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతుండటంతో రెడ్అలర్ట్లోకి వెళ్లిపోయింది. 2016 ఏప్రిల్26న మంచిర్యాల జిల్లా దండేపల్లిలో 48.8 డిగ్రీల రికార్డ్ టెంపరేచర్ నమోదుకాగా..మళ్లీ పదేండ్లకు సోమవారం ఎండ తీవ్రత 46 డిగ్రీల మార్క్ను టచ్ చేసింది.