నవంబరు నుంచి విద్యుత్‌ చార్జీల తగ్గింపు

విద్యుత్‌ వినియోగదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.తిరుపతి విద్యుత్‌ సర్కిల్‌ పరిధిలో 9,26,150 మందికి నవంబరు నుంచి గతంలో అధికంగా వసూలు చేసిన రూ.63.19 కోట్ల ట్రూఅప్‌ చార్జీలను తిరిగి చెల్లించడానికి రాష్ట్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు ఎస్‌ఈ వి.చంద్రశేఖరరావు, ఎస్‌ఏవో ఎ.శ్రీనివాసులు తెలిపారు.

నవంబరు నుంచి విద్యుత్‌ చార్జీల తగ్గింపు
విద్యుత్‌ వినియోగదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.తిరుపతి విద్యుత్‌ సర్కిల్‌ పరిధిలో 9,26,150 మందికి నవంబరు నుంచి గతంలో అధికంగా వసూలు చేసిన రూ.63.19 కోట్ల ట్రూఅప్‌ చార్జీలను తిరిగి చెల్లించడానికి రాష్ట్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు ఎస్‌ఈ వి.చంద్రశేఖరరావు, ఎస్‌ఏవో ఎ.శ్రీనివాసులు తెలిపారు.