బంగారం దొరుతుందని కొండల్లో తవ్వకాలు.. అక్కడికెళ్లి చూసిన పోలీసులకు షాకింగ్ సీన్..!
బంగారం దొరుతుందని కొండల్లో తవ్వకాలు.. అక్కడికెళ్లి చూసిన పోలీసులకు షాకింగ్ సీన్..!
ఏపీలోని సత్యసాయి జిల్లా పులిగుండ్లపల్లి గ్రామ శివారులో ఉన్న అటవీ ప్రాంతంలో గుప్తనిధుల కోసం కొందరు రహస్యంగా తవ్వకాలు చేపట్టిన ఘటన కలకలం రేపింది. సమాచారం ప్రకారం, రెండు కార్లలో ఎనిమిది మంది వ్యక్తులు తవ్వకాలకు అవసరమైన పనిముట్లతో అక్కడికి చేరుకుని గుప్తనిధుల కోసం తవ్వకాలు ప్రారంభించారు. అడవి ప్రాంతంలో అనుమానాస్పద శబ్దాలు వినిపించడంతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఏపీలోని సత్యసాయి జిల్లా పులిగుండ్లపల్లి గ్రామ శివారులో ఉన్న అటవీ ప్రాంతంలో గుప్తనిధుల కోసం కొందరు రహస్యంగా తవ్వకాలు చేపట్టిన ఘటన కలకలం రేపింది. సమాచారం ప్రకారం, రెండు కార్లలో ఎనిమిది మంది వ్యక్తులు తవ్వకాలకు అవసరమైన పనిముట్లతో అక్కడికి చేరుకుని గుప్తనిధుల కోసం తవ్వకాలు ప్రారంభించారు. అడవి ప్రాంతంలో అనుమానాస్పద శబ్దాలు వినిపించడంతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.