బంగ్లాదేశ్‌లో నేడే సార్వత్రిక ఎన్నికలు.. దశాబ్దాల తర్వాత అత్యంత కీలకమైన ఓటింగ్

బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు సమయం ఆసన్నమైంది. రక్తపాతం, నిరసనలు, పాలనా మార్పుల మధ్య నలిగిపోయిన ఆ దేశం.. నేడు కొత్త భవితవ్యం కోసం ఓటు వేస్తోంది. దశాబ్దాల కాలం పాటు అధికార పీఠాన్ని ఏలిన అవామీ లీగ్ పతనం తర్వాత.. అధికారం కోసం సాగుతున్న ఈ పోరులో గెలుపు ఎవరిదోనని ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. బంగ్లా ప్రజలు కేవలం కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవడమే కాకుండా.. రాజ్యాంగ సంస్కరణల దిశగా కూడా అడుగులు వేస్తున్నారు.

బంగ్లాదేశ్‌లో నేడే సార్వత్రిక ఎన్నికలు.. దశాబ్దాల తర్వాత అత్యంత కీలకమైన ఓటింగ్
బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు సమయం ఆసన్నమైంది. రక్తపాతం, నిరసనలు, పాలనా మార్పుల మధ్య నలిగిపోయిన ఆ దేశం.. నేడు కొత్త భవితవ్యం కోసం ఓటు వేస్తోంది. దశాబ్దాల కాలం పాటు అధికార పీఠాన్ని ఏలిన అవామీ లీగ్ పతనం తర్వాత.. అధికారం కోసం సాగుతున్న ఈ పోరులో గెలుపు ఎవరిదోనని ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. బంగ్లా ప్రజలు కేవలం కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవడమే కాకుండా.. రాజ్యాంగ సంస్కరణల దిశగా కూడా అడుగులు వేస్తున్నారు.