భారత్ అధీనంలో 391 మంది పాక్ ఖైదీలు.. మరి పాక్ జైళ్లలో ఎంత మంది భారతీయులున్నారో తెలుసా?

సరిహద్దుల్లో మంచు కురుస్తున్నా, ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు గడ్డకట్టినా.. నూతన సంవత్సర తొలి రోజున భారత్-పాకిస్థాన్ దేశాలు తమ దశాబ్దాల నాటి ‘అణు’ సంప్రదాయాన్ని విస్మరించలేదు. 2025 మే నెలలో జరిగిన ‘ఆపరేషన్ సిందూర్’ సైనిక ఉద్రిక్తతల తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు అత్యంత క్లిష్టంగా మారినప్పటికీ.. అణు యుద్ధ ముప్పును నివారించే వ్యూహాత్మక ఒప్పందాన్ని మాత్రం గౌరవించాయి. గురువారం నాడు ఇరు దేశాలు తమ అణు కేంద్రాల జాబితాను అధికారికంగా పంచుకున్నాయి.

భారత్ అధీనంలో 391 మంది పాక్ ఖైదీలు.. మరి పాక్ జైళ్లలో ఎంత మంది భారతీయులున్నారో తెలుసా?
సరిహద్దుల్లో మంచు కురుస్తున్నా, ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు గడ్డకట్టినా.. నూతన సంవత్సర తొలి రోజున భారత్-పాకిస్థాన్ దేశాలు తమ దశాబ్దాల నాటి ‘అణు’ సంప్రదాయాన్ని విస్మరించలేదు. 2025 మే నెలలో జరిగిన ‘ఆపరేషన్ సిందూర్’ సైనిక ఉద్రిక్తతల తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు అత్యంత క్లిష్టంగా మారినప్పటికీ.. అణు యుద్ధ ముప్పును నివారించే వ్యూహాత్మక ఒప్పందాన్ని మాత్రం గౌరవించాయి. గురువారం నాడు ఇరు దేశాలు తమ అణు కేంద్రాల జాబితాను అధికారికంగా పంచుకున్నాయి.