మద్యం ఆదాయంరెట్టింపు కోసమే కొత్త పాలసీ..అందుకే వైన్స్ దరఖాస్తు ఫీజు 3 లక్షలకు పెంచారు : హరీశ్ రావు

రేవంత్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై పన్నుల భారం మోపుతున్నదని మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. 6 గ్యారంటీలు అమలు చేయకుండా మద్యం ఆదాయం రెట్టింపు చేసుకునే దిశగా కొత్త పాలసీ తెచ్చారని శుక్రవారం ఓ ప్రకటనలో ఆరోపించారు.

మద్యం ఆదాయంరెట్టింపు కోసమే కొత్త పాలసీ..అందుకే వైన్స్ దరఖాస్తు ఫీజు 3 లక్షలకు పెంచారు : హరీశ్ రావు
రేవంత్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై పన్నుల భారం మోపుతున్నదని మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. 6 గ్యారంటీలు అమలు చేయకుండా మద్యం ఆదాయం రెట్టింపు చేసుకునే దిశగా కొత్త పాలసీ తెచ్చారని శుక్రవారం ఓ ప్రకటనలో ఆరోపించారు.