మధ్యవర్తిత్వం ద్వారా ప్రజలకు వేగంగా న్యాయం లభిస్తుందని హైకోర్టు, చిత్తూరు జిల్లా అడ్మినిస్ట్రేషన్ జడ్జి ఎన్.జయసూర్య అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని డీఎల్ఎ్సఏ కార్యాలయంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని న్యాయమూర్తులకు శనివారం చట్టాలపై ఒక్కరోజు శిక్షణా తరగతుల కార్యక్రమం జరిగింది.
మధ్యవర్తిత్వం ద్వారా ప్రజలకు వేగంగా న్యాయం లభిస్తుందని హైకోర్టు, చిత్తూరు జిల్లా అడ్మినిస్ట్రేషన్ జడ్జి ఎన్.జయసూర్య అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని డీఎల్ఎ్సఏ కార్యాలయంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని న్యాయమూర్తులకు శనివారం చట్టాలపై ఒక్కరోజు శిక్షణా తరగతుల కార్యక్రమం జరిగింది.