మైలారం మల్లన్న బ్రహ్మోత్సవాలకు బోటు సౌకర్యం

గన్నేరువరం మండలం మైలారం గ్రామంలోని మల్లికార్జున స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎల్‌ఎండీ నుంచి బోటు సౌకర్యం కల్పించారు. ఈ బోటులో 20 మంది ప్రయాణించే అవకాశం ఉంటుంది.

మైలారం మల్లన్న బ్రహ్మోత్సవాలకు బోటు సౌకర్యం
గన్నేరువరం మండలం మైలారం గ్రామంలోని మల్లికార్జున స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎల్‌ఎండీ నుంచి బోటు సౌకర్యం కల్పించారు. ఈ బోటులో 20 మంది ప్రయాణించే అవకాశం ఉంటుంది.