మావోయిస్టుల పేరుతో లేఖ.. మంత్రి కందుల దుర్గేశ్ రియాక్షన్..

ఏపీలో నలుగురు మంత్రులకు మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖలు రావడం చర్చనీయాంశమైంది. సత్యకుమార్, అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, కందుల దుర్గేశ్‌లకు ఈ లేఖలు అందినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వేళ ఈ లేఖలు బయటకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

మావోయిస్టుల పేరుతో లేఖ.. మంత్రి కందుల దుర్గేశ్ రియాక్షన్..
ఏపీలో నలుగురు మంత్రులకు మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖలు రావడం చర్చనీయాంశమైంది. సత్యకుమార్, అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, కందుల దుర్గేశ్‌లకు ఈ లేఖలు అందినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వేళ ఈ లేఖలు బయటకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.