మహబూబ్ నగర్ జిల్లాలో కలెక్టరేట్ ను ముట్టడించిన ఆశా కార్యకర్తలు

ఆశా కార్యకర్తలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే చలో హైదరబాద్ చేపడతామని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి తెలిపారు.

మహబూబ్ నగర్ జిల్లాలో  కలెక్టరేట్ ను ముట్టడించిన ఆశా కార్యకర్తలు
ఆశా కార్యకర్తలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే చలో హైదరబాద్ చేపడతామని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి తెలిపారు.