మహిళల ఆరోగ్యానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీట వేసున్నాయని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, బీజేపీ రాష్ట్ర ఉపాఽధ్యక్షుడు పి.వేణుగోపాలం తెలిపారు. మంగళవారం నరసన్నపేట ఏరియా ఆసుపత్రిలో స్వస్త్నారీ - స్వశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటుచేసిన ఆరోగ్యసేవలను, రక్తదానంశిబిరం ప్రారంభించారు.
మహిళల ఆరోగ్యానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీట వేసున్నాయని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, బీజేపీ రాష్ట్ర ఉపాఽధ్యక్షుడు పి.వేణుగోపాలం తెలిపారు. మంగళవారం నరసన్నపేట ఏరియా ఆసుపత్రిలో స్వస్త్నారీ - స్వశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటుచేసిన ఆరోగ్యసేవలను, రక్తదానంశిబిరం ప్రారంభించారు.