మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఒంగోలులోని మహిళా మార్ట్లో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలపై మంగళవారం విచారణ జరగనుంది. పొదుపు సభ్యుల భాగస్వామ్యం, దాతల సహకారంతో సుమారు రూ.68లక్షల వ్యయంతో రెండేళ్ల క్రితం మహిళా మార్ట్ను ఏర్పాటు చేశారు.
మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఒంగోలులోని మహిళా మార్ట్లో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలపై మంగళవారం విచారణ జరగనుంది. పొదుపు సభ్యుల భాగస్వామ్యం, దాతల సహకారంతో సుమారు రూ.68లక్షల వ్యయంతో రెండేళ్ల క్రితం మహిళా మార్ట్ను ఏర్పాటు చేశారు.