రాయపూర్‌ స్టీల్‌ప్లాంట్‌లో జిల్లావాసి మృతి

ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రం రాయపూర్‌లో గల గోదావరి స్టీల్‌ ప్లాంట్‌లో శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర ప్రమాదంలో విజయనగరం జిల్లా గరివిడి పట్టణానికి చెందిన కె.ప్రసన్నకుమార్‌ (45) దుర్మర ణం చెందారు.

రాయపూర్‌ స్టీల్‌ప్లాంట్‌లో జిల్లావాసి మృతి
ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రం రాయపూర్‌లో గల గోదావరి స్టీల్‌ ప్లాంట్‌లో శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర ప్రమాదంలో విజయనగరం జిల్లా గరివిడి పట్టణానికి చెందిన కె.ప్రసన్నకుమార్‌ (45) దుర్మర ణం చెందారు.