కుప్పం రెస్కోలో గత వైసీపీ పాలనలో జరిగిన అవినీతిపై చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలం దాటుతున్నా, విచారణ నివేదిక అందుబాటులో ఉన్నా, ఎందుకనో నిర్ణయం తీసుకోవడానికి ఇటు పాలకులు, అటు ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తూ ఉన్నారు.
కుప్పం రెస్కోలో గత వైసీపీ పాలనలో జరిగిన అవినీతిపై చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలం దాటుతున్నా, విచారణ నివేదిక అందుబాటులో ఉన్నా, ఎందుకనో నిర్ణయం తీసుకోవడానికి ఇటు పాలకులు, అటు ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తూ ఉన్నారు.