వచ్చే ఐదు నెలల్లో 10 వేల మందికి ఉపాధి

రాష్ట్రంలో రూ.2,400 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన 65 అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీ), ఐటీఐల ద్వారా వచ్చే ఐదు నెలల్లో పది వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్టు అధికారులు తెలిపారు.

వచ్చే ఐదు నెలల్లో 10 వేల మందికి ఉపాధి
రాష్ట్రంలో రూ.2,400 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన 65 అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీ), ఐటీఐల ద్వారా వచ్చే ఐదు నెలల్లో పది వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్టు అధికారులు తెలిపారు.