విజయ్ రోడ్ షో తొక్కిసలాట..29కి చేరిన మృతులు..బాధితులతో కిక్కిరిన ఆస్పత్రులు
తమిళనాడులోని కరూర్ లో భారీ తొక్కిసలాట జరిగింది. శనివారం ( సెప్టెంబర్27) సాయంత్రం కరూల్ లో టీవీకే చీఫ్ విజయ్ కార్నర్ మీటింగ్లో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్యం 29కి చేరింది.
