సింగరేణి కార్మికులపై రేవంత్ పగ : బీఆర్ఎస్ఎమ్మెల్యే హరీశ్రావు

సింగరేణి కార్మికులపై సీఎం రేవంత్​ రెడ్డి పగబట్టినట్టు వ్యవహరిస్తున్నారని బీఆర్​ఎస్​ఎమ్మెల్యే హరీశ్​రావు అన్నారు. కాళ్లు లేనివాళ్లను, కండ్లు కనిపించని వాళ్లను, గుండెకు బైపాస్​ సర్జరీ చేసినోళ్లనూ ఉద్యోగం చెయ్యాలంటూ ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు.

సింగరేణి కార్మికులపై రేవంత్ పగ :  బీఆర్ఎస్ఎమ్మెల్యే హరీశ్రావు
సింగరేణి కార్మికులపై సీఎం రేవంత్​ రెడ్డి పగబట్టినట్టు వ్యవహరిస్తున్నారని బీఆర్​ఎస్​ఎమ్మెల్యే హరీశ్​రావు అన్నారు. కాళ్లు లేనివాళ్లను, కండ్లు కనిపించని వాళ్లను, గుండెకు బైపాస్​ సర్జరీ చేసినోళ్లనూ ఉద్యోగం చెయ్యాలంటూ ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు.