హైదరాబాద్ లో సంబురంగా అలయ్ బలయ్.. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు వివేక్, వెంకట్‌‌‌‌రెడ్డి, పొన్నం

హైదరాబాద్, వెలుగు: దసరాను పురస్కరించుకొని ఏటా నిర్వహిస్తున్న అలయ్‌‌‌‌ బలయ్‌‌‌‌ కార్యక్రమం సంబురంగా సాగింది. శుక్రవారం హైదరాబాద్‌‌‌‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌‌‌‌లో హర్యానా మాజీ గవర్నర్‌‌‌‌ బండారు దత్తాత్రేయ, ఆయన కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో ‘అలయ్‌‌‌‌ బలయ్‌‌‌‌’ నిర్వహించారు.

హైదరాబాద్ లో సంబురంగా అలయ్ బలయ్..   కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు వివేక్, వెంకట్‌‌‌‌రెడ్డి, పొన్నం
హైదరాబాద్, వెలుగు: దసరాను పురస్కరించుకొని ఏటా నిర్వహిస్తున్న అలయ్‌‌‌‌ బలయ్‌‌‌‌ కార్యక్రమం సంబురంగా సాగింది. శుక్రవారం హైదరాబాద్‌‌‌‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌‌‌‌లో హర్యానా మాజీ గవర్నర్‌‌‌‌ బండారు దత్తాత్రేయ, ఆయన కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో ‘అలయ్‌‌‌‌ బలయ్‌‌‌‌’ నిర్వహించారు.