18న ఖమ్మం జిల్లాలో సీఎం పర్యటన...ఏర్పాట్లను పరిశీలించిన ఆఫీసర్లు

ఖమ్మం రూరల్, వెలుగు : సీఎం రేవంత్‌‌రెడ్డి ఈ నెల 18న ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా నర్సింగ్‌‌ కాలేజీ, మద్దులపల్లిలో అగ్రికల్చర్‌‌ మార్కెట్‌‌ను ప్రారంభించడంతో పాటు జేఎన్‌‌టీయూ నిర్మాణానికి, కూసుమంచిలో 100 పడకల హాస్పిటల్‌‌ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు.

18న ఖమ్మం జిల్లాలో సీఎం పర్యటన...ఏర్పాట్లను పరిశీలించిన ఆఫీసర్లు
ఖమ్మం రూరల్, వెలుగు : సీఎం రేవంత్‌‌రెడ్డి ఈ నెల 18న ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా నర్సింగ్‌‌ కాలేజీ, మద్దులపల్లిలో అగ్రికల్చర్‌‌ మార్కెట్‌‌ను ప్రారంభించడంతో పాటు జేఎన్‌‌టీయూ నిర్మాణానికి, కూసుమంచిలో 100 పడకల హాస్పిటల్‌‌ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు.