50 లక్షల విత్తన బంతులు సిద్ధం

విశాఖపట్నం అటవీ శాఖ సర్కిల్‌లోని ఆరు జిల్లాల్లో గల అడవులు, కొండలపై వెదజల్లేందుకు 50 లక్షల విత్తన బంతులు సిద్ధం చేసినట్టు ముఖ్య అటవీ శాఖాధికారి (సీసీఎఫ్‌) ఐకేవీ రాజు వెల్లడించారు.

50 లక్షల విత్తన బంతులు సిద్ధం
విశాఖపట్నం అటవీ శాఖ సర్కిల్‌లోని ఆరు జిల్లాల్లో గల అడవులు, కొండలపై వెదజల్లేందుకు 50 లక్షల విత్తన బంతులు సిద్ధం చేసినట్టు ముఖ్య అటవీ శాఖాధికారి (సీసీఎఫ్‌) ఐకేవీ రాజు వెల్లడించారు.