Andhra Pradesh: ఏపీలో డ్రోన్ ఫ్లైట్స్.. సరుకు రవాణా కోసం కొత్త కారిడార్..

ఏపీ ప్రభుత్వం డ్రోన్ ద్వారా రవాణా వ్యవస్థను మెరుగుపర్చనుంది. ఇందుకోసం ఎయిర్‌బౌండ్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సమక్షంలో కీలక ఒప్పందం జరిగింది. అమరావతి, విజయవాడ, గుంటూరును అనుసంధానించేలా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.

Andhra Pradesh: ఏపీలో డ్రోన్ ఫ్లైట్స్.. సరుకు రవాణా కోసం కొత్త కారిడార్..
ఏపీ ప్రభుత్వం డ్రోన్ ద్వారా రవాణా వ్యవస్థను మెరుగుపర్చనుంది. ఇందుకోసం ఎయిర్‌బౌండ్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సమక్షంలో కీలక ఒప్పందం జరిగింది. అమరావతి, విజయవాడ, గుంటూరును అనుసంధానించేలా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.