CM Revanth Reddy: సీఎం రేవంత్రెడ్డి దావోస్ పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతి
సీఎం రేవంత్ రెడ్డి విదేశీ టూర్ కు ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది. రూ.10 వేల పూచికత్తుతో పాస్పోర్టు ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. అయితే మార్చి 3లోగా పాస్పోర్టు తిరిగి అప్పగించాలని కోర్టు ఆదేశించింది.