Flood Water Hits MG Bus Stand: ఎమ్జీబీఎస్లో తగ్గని వరద నీరు.. పూర్తిగా నిలిచిపోయిన రాకపోకలు..
Flood Water Hits MG Bus Stand: ఎమ్జీబీఎస్లో తగ్గని వరద నీరు.. పూర్తిగా నిలిచిపోయిన రాకపోకలు..
30 ఏళ్లలో తొలిసారి మూసీలోకి 38,50 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. మూసారంబాగ్, చాదర్ఘాట్ వంతెనపై నుంచి మూసీ ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇక, చాదర్ఘాట్ సమీపంలోని మూసానగర్లో 200 ఇళ్లు వరదలో మునిగిపోయాయి.
30 ఏళ్లలో తొలిసారి మూసీలోకి 38,50 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. మూసారంబాగ్, చాదర్ఘాట్ వంతెనపై నుంచి మూసీ ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇక, చాదర్ఘాట్ సమీపంలోని మూసానగర్లో 200 ఇళ్లు వరదలో మునిగిపోయాయి.