Hyderabad: పొట్టకూటి కోసం వచ్చి విగతజీవులుగా మారిన కార్మికులు.. ఐదుగురు మృతి!
Hyderabad: పొట్టకూటి కోసం వచ్చి విగతజీవులుగా మారిన కార్మికులు.. ఐదుగురు మృతి!
హైదరాబాద్ శివార్లలోని శంకరపల్లి మండలంలో సోమవారం (ఏప్రిల్ 28) సాయంత్రం సంభవించిన ఘోర ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రకృతి ప్రకోపానికి తోడు పారిశ్రామిక భద్రతా లోపాలు తోడవడంతో ఐదుగురు అమాయక కార్మికులు బలికాగా, మరో 11 మంది ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు.
హైదరాబాద్ శివార్లలోని శంకరపల్లి మండలంలో సోమవారం (ఏప్రిల్ 28) సాయంత్రం సంభవించిన ఘోర ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రకృతి ప్రకోపానికి తోడు పారిశ్రామిక భద్రతా లోపాలు తోడవడంతో ఐదుగురు అమాయక కార్మికులు బలికాగా, మరో 11 మంది ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు.