Hyderabad: వాట్సాప్‌లో వీటిని గుడ్డిగా నమ్మకండి.. లేదంటే నెక్ట్స్ బాధితులు మీరే కావచ్చు.. జాగ్రత్త!

రోజురోజుకూ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. తాజాగా కంపెనీ ఎండీ పేరుతో నకిలీ వాట్సాప్ ప్రొఫైల్ సృష్టించి ఏకంగా రూ. 4.70 కోట్లు కాజేసిన ఇద్దరు సైబర్ నేరగాళ్లను ఎట్టకేలకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు చేధించారు.ఈ కేసుకు సంబంధిచిన ఇద్దరు మ్యూల్ అకౌంట్ హోల్డర్లను, ఏజెంట్లను అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు..

Hyderabad: వాట్సాప్‌లో వీటిని గుడ్డిగా నమ్మకండి.. లేదంటే నెక్ట్స్ బాధితులు మీరే కావచ్చు.. జాగ్రత్త!
రోజురోజుకూ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. తాజాగా కంపెనీ ఎండీ పేరుతో నకిలీ వాట్సాప్ ప్రొఫైల్ సృష్టించి ఏకంగా రూ. 4.70 కోట్లు కాజేసిన ఇద్దరు సైబర్ నేరగాళ్లను ఎట్టకేలకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు చేధించారు.ఈ కేసుకు సంబంధిచిన ఇద్దరు మ్యూల్ అకౌంట్ హోల్డర్లను, ఏజెంట్లను అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు..