kumaram bheem asifabad- పదో తరగతి ఫలితాల్లో బాలికల హవా
kumaram bheem asifabad- పదో తరగతి ఫలితాల్లో బాలికల హవా
పదో తరగతి ఫలితాల్లో బాలికలే పైచేయిగా నిలిచారు. పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలను బుధవారం ప్రభుత్వం విడుదల చేసింది. జిల్లాలో పదో తరగతి పరీక్ష ఫలితాల్లో బాలికలే పైచేయిగా నిలిచారు. జిల్లాలో మొత్తం 6,932 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 3,213 మంది బాలురు, 3,719 మంది బాలికలు పరీక్షలు రాశారు. ఇందులో 2,949 మంది బాలురు, 3,578 మంది బాలికలు మొత్తం 6,527 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 91.78 శాతం, బాలికలు 96.21 శాతం మొత్తం 94.16 శాతం ఉత్తీర్ణత సాధించారు.
పదో తరగతి ఫలితాల్లో బాలికలే పైచేయిగా నిలిచారు. పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలను బుధవారం ప్రభుత్వం విడుదల చేసింది. జిల్లాలో పదో తరగతి పరీక్ష ఫలితాల్లో బాలికలే పైచేయిగా నిలిచారు. జిల్లాలో మొత్తం 6,932 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 3,213 మంది బాలురు, 3,719 మంది బాలికలు పరీక్షలు రాశారు. ఇందులో 2,949 మంది బాలురు, 3,578 మంది బాలికలు మొత్తం 6,527 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 91.78 శాతం, బాలికలు 96.21 శాతం మొత్తం 94.16 శాతం ఉత్తీర్ణత సాధించారు.