Jaya Jaya He… Mahishasura Mardini
ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం పాలకొండ కోటదుర్గమ్మ బుధవారం మహిషాసురమర్దినిగా భక్తులకు దర్శనమిచ్చింది. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తెల్లవారుజాము నుంచే ప్రధాన అర్చకుడు డి.లక్ష్మీ ప్రసాదశర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజలు, అర్చనలు చేశారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి కోటదుర్గమ్మను దర్శించుకున్నారు.
Jaya Jaya He… Mahishasura Mardini
ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం పాలకొండ కోటదుర్గమ్మ బుధవారం మహిషాసురమర్దినిగా భక్తులకు దర్శనమిచ్చింది. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తెల్లవారుజాము నుంచే ప్రధాన అర్చకుడు డి.లక్ష్మీ ప్రసాదశర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజలు, అర్చనలు చేశారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి కోటదుర్గమ్మను దర్శించుకున్నారు.