Minister Savita ON Durgamma Temple: కనకదుర్గమ్మ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఏపీ ప్రజలపై ఉండాలి: మంత్రి సవిత
విజయవాడ ఇంద్రకీలాద్రి కనక దుర్గమ్మ అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి సవిత ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
