TTD: వైసీపీ నేతల దర్శనాలపై సోషల్‌ దుమారం

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో వైసీపీ నేతలకు ఇష్టానుసారం వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించారంటూ మంగళవారం సామాజిక మాధ్యమాల్లో ప్రచారం హోరెత్తింది.

TTD: వైసీపీ నేతల దర్శనాలపై సోషల్‌ దుమారం
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో వైసీపీ నేతలకు ఇష్టానుసారం వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించారంటూ మంగళవారం సామాజిక మాధ్యమాల్లో ప్రచారం హోరెత్తింది.