తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో ఆమె పెంపుడు శునకం అనారోగ్యంతోనే మృతి చెందినట్లు ఫోరెన్సిక్ నివేదికలు నిర్ధారించాయి. చిన్నారి మాయమైనప్పటి నుంచి ఆహారం తీసుకోకపోవడంతో శునకం బలహీనపడి మరణించినట్లు పోలీసులు తెలిపారు. బాలిక ఆచూకీ కోసం అన్ని కోణాల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. చిన్నారి తల్లి భవాని తీవ్ర ఆందోళనతో అనారోగ్యానికి గురయ్యారు.
తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో ఆమె పెంపుడు శునకం అనారోగ్యంతోనే మృతి చెందినట్లు ఫోరెన్సిక్ నివేదికలు నిర్ధారించాయి. చిన్నారి మాయమైనప్పటి నుంచి ఆహారం తీసుకోకపోవడంతో శునకం బలహీనపడి మరణించినట్లు పోలీసులు తెలిపారు. బాలిక ఆచూకీ కోసం అన్ని కోణాల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. చిన్నారి తల్లి భవాని తీవ్ర ఆందోళనతో అనారోగ్యానికి గురయ్యారు.