అల్ఫ్రాజోలం కేసులో.. రూ.4.79 కోట్ల ఆస్తులు అటాచ్
అల్ఫ్రాజోలం కేసులో.. రూ.4.79 కోట్ల ఆస్తులు అటాచ్
అల్ఫ్రాజోలమ్ తయారీ, విక్రయాల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులకు చెందిన మొత్తం రూ.4.79 కోట్ల స్థిరాస్తులను బుధవారం తాత్కాలికంగా అటాచ్ చేశారు. ఈ వివరాలను ఈడీ హైదరాబాద్ జోనల్ కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
అల్ఫ్రాజోలమ్ తయారీ, విక్రయాల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులకు చెందిన మొత్తం రూ.4.79 కోట్ల స్థిరాస్తులను బుధవారం తాత్కాలికంగా అటాచ్ చేశారు. ఈ వివరాలను ఈడీ హైదరాబాద్ జోనల్ కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది.