ఆపరేషన్ సిందూర్‌ కాల్పుల విరమణలో ట్రంప్ పాత్ర.. పాక్ ప్రధాని ప్రకటనతో భారత్‌లో మళ్లీ చర్చ

ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్, పాక్ కాల్పుల విరమణ అంశంపై ట్రంప్ పదే పదే చేస్తున్న అసత్య ప్రచారానికి ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా తోడయ్యారు. భారత్‌తో కాల్పుల విరమణకు సంబంధించి.. ట్రంప్ కీలక పాత్ర పోషించారని పాక్ ప్రధాని చేసిన ప్రకటన ఇప్పుడు భారత్‌లో మళ్లీ తీవ్ర వివాదాస్పదంగా మారింది. అయితే ట్రంప్ పాత్ర లేదని.. రెండు దేశాల సైనిక అధికారుల మధ్య చర్చలు జరిగినట్లు భారత్ మొదటి నుంచీ చెబుతూనే ఉంది.

ఆపరేషన్ సిందూర్‌ కాల్పుల విరమణలో ట్రంప్ పాత్ర.. పాక్ ప్రధాని ప్రకటనతో భారత్‌లో మళ్లీ చర్చ
ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్, పాక్ కాల్పుల విరమణ అంశంపై ట్రంప్ పదే పదే చేస్తున్న అసత్య ప్రచారానికి ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా తోడయ్యారు. భారత్‌తో కాల్పుల విరమణకు సంబంధించి.. ట్రంప్ కీలక పాత్ర పోషించారని పాక్ ప్రధాని చేసిన ప్రకటన ఇప్పుడు భారత్‌లో మళ్లీ తీవ్ర వివాదాస్పదంగా మారింది. అయితే ట్రంప్ పాత్ర లేదని.. రెండు దేశాల సైనిక అధికారుల మధ్య చర్చలు జరిగినట్లు భారత్ మొదటి నుంచీ చెబుతూనే ఉంది.