ఈసీది పక్షపాత ధోరణి..మీనాక్షి నటరాజన్కు ఓ న్యాయం..అంబానీ సన్నిహితుడికి మరో న్యాయమా?: పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్
ఈసీది పక్షపాత ధోరణి..మీనాక్షి నటరాజన్కు ఓ న్యాయం..అంబానీ సన్నిహితుడికి మరో న్యాయమా?: పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్
మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్ను కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా తిరస్కరించిందని పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ మండిపడ్డారు.
మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్ను కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా తిరస్కరించిందని పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ మండిపడ్డారు.