ఎస్సీ వెల్ఫేర్‌ అధికారి అవినీతి కేసులపై విచారణ

ప్రస్తుతం జిల్లా ఎస్సీ వెల్ఫేర్‌, ఎంపవర్‌మెంట్‌ ఆఫీసర్‌గా (డిప్యూటీ డైరెక్టర్‌) పనిచేస్తున్న దాసరి మధుసూదనరావుపై ఉన్న అవినీతి, ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణను ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఈ మేరకు సాంఘిక సంక్షేమ (విజిలెన్స్‌ శాఖ శుక్రవారం రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది.

ఎస్సీ వెల్ఫేర్‌ అధికారి అవినీతి కేసులపై విచారణ
ప్రస్తుతం జిల్లా ఎస్సీ వెల్ఫేర్‌, ఎంపవర్‌మెంట్‌ ఆఫీసర్‌గా (డిప్యూటీ డైరెక్టర్‌) పనిచేస్తున్న దాసరి మధుసూదనరావుపై ఉన్న అవినీతి, ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణను ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఈ మేరకు సాంఘిక సంక్షేమ (విజిలెన్స్‌ శాఖ శుక్రవారం రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది.