లార్డ్స్ వేదికగా స్మృతి మంధాన వరల్డ్ రికార్డ్.. తొలి మహిళా క్రికెటర్‌గా సరికొత్త చరిత్ర!

Smriti Mandhana: భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో అడుగు పెట్టడమే తరువాయి.. క్రికెట్ చరిత్ర పుటల్లో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంది.

లార్డ్స్ వేదికగా స్మృతి మంధాన వరల్డ్ రికార్డ్.. తొలి మహిళా క్రికెటర్‌గా సరికొత్త చరిత్ర!
Smriti Mandhana: భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో అడుగు పెట్టడమే తరువాయి.. క్రికెట్ చరిత్ర పుటల్లో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంది.