ఏడాదిలో రూ.1,650 కోట్లు లూటీ..సైబరాబాద్ పరిధిలో పెరిగిన ఆర్థిక నేరాలు
ఏడాదిలో రూ.1,650 కోట్లు లూటీ..సైబరాబాద్ పరిధిలో పెరిగిన ఆర్థిక నేరాలు
సైబరాబాద్ పరిధిలో ఈ ఏడాది ఆర్థిక నేరాలు పెరిగాయి. వివిధ మోసాలతో ప్రజల నుంచి నేరగాళ్లు దాదాపు రూ.1,650 కోట్లు కొల్లగొట్టారు. ఆర్థిక నేరాల దర్యాప్తు కోసం ఏర్పడిన ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ మొత్తంగా 95 కేసులు నమోదు చేసి 111 మందిని అరెస్టు చేసింది.
సైబరాబాద్ పరిధిలో ఈ ఏడాది ఆర్థిక నేరాలు పెరిగాయి. వివిధ మోసాలతో ప్రజల నుంచి నేరగాళ్లు దాదాపు రూ.1,650 కోట్లు కొల్లగొట్టారు. ఆర్థిక నేరాల దర్యాప్తు కోసం ఏర్పడిన ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ మొత్తంగా 95 కేసులు నమోదు చేసి 111 మందిని అరెస్టు చేసింది.