ఏపీ లిక్కర్ స్కాం.. ఈడీ విచారణతో కొత్త పేర్లు బయటకు వస్తాయి: మంత్రి కొల్లు రవీంద్ర
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ ఎక్సైజ్, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ లిక్కర్ స్కాం భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణమని ఆరోపించారు.