కూకట్ పల్లిలో 21 కిలోల గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్ట్
కూకట్ పల్లిలో 21 కిలోల గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్ట్
ఒడిశా నుంచి పుణేకు గంజాయి తరలిస్తున్న ఇద్దరిని కూకట్పల్లి పోలీసులు, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని పుణేకు చెందిన సచిన్, లౌకిక్గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది.
ఒడిశా నుంచి పుణేకు గంజాయి తరలిస్తున్న ఇద్దరిని కూకట్పల్లి పోలీసులు, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని పుణేకు చెందిన సచిన్, లౌకిక్గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది.