దేశంలో ఎస్టీలకు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రిజర్వేషన్లు అమలు చేసి 50 ఏండ్లు పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ ఆదివాసీ ప్రజాప్రతినిధులు రాష్ట్రవ్యాప్త బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. గురువారం గాంధీ భవన్లో ఈ యాత్రను పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు.
దేశంలో ఎస్టీలకు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రిజర్వేషన్లు అమలు చేసి 50 ఏండ్లు పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ ఆదివాసీ ప్రజాప్రతినిధులు రాష్ట్రవ్యాప్త బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. గురువారం గాంధీ భవన్లో ఈ యాత్రను పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు.