కేరళ రాజధానిలో కమలం జెండా.. తిరువనంతపురం తొలి బీజేపీ మేయర్! ఎవరీ శ్రీలేఖ?

కేరళ రాజధాని తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. అత్యధిక స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. 45 ఏళ్ల వామపక్ష పాలనకు ముగింపు పలికి.. మేయర్ పగ్గాలు దక్కించుకోవడానికి అడుగు దూరంలో నిలిచింది. 101 వార్డుల్లో 50 స్థానాలు గెలుచుకున్న కమలం పార్టీ.. కార్పొరేషన్ పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమైంది. కేరళ తొలి ఐపీఎస్ అధికారిణి, మాజీ డీజీపీ ఆర్ శ్రీలేఖను.. బీజేపీ మేయర్ అభ్యర్థిగా బరిలోకి దింపే అవకాశం ఉన్నట్లు సమాచారం.

కేరళ రాజధానిలో కమలం జెండా.. తిరువనంతపురం తొలి బీజేపీ మేయర్! ఎవరీ శ్రీలేఖ?
కేరళ రాజధాని తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. అత్యధిక స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. 45 ఏళ్ల వామపక్ష పాలనకు ముగింపు పలికి.. మేయర్ పగ్గాలు దక్కించుకోవడానికి అడుగు దూరంలో నిలిచింది. 101 వార్డుల్లో 50 స్థానాలు గెలుచుకున్న కమలం పార్టీ.. కార్పొరేషన్ పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమైంది. కేరళ తొలి ఐపీఎస్ అధికారిణి, మాజీ డీజీపీ ఆర్ శ్రీలేఖను.. బీజేపీ మేయర్ అభ్యర్థిగా బరిలోకి దింపే అవకాశం ఉన్నట్లు సమాచారం.