నగరంలో ట్రాఫిక్‌కు చెక్.. 3 లేన్లతో రెండు టన్నెల్‌లు, ఎలివేటెడ్ కారిడార్.. రూ.2215 కోట్లతో..!

బెంగళూరు ట్రాఫిక్ సమస్యలు తీర్చేందుకు కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రద్దీగా ఉండే మార్గంలో 3 లేన్లతో రెండు టన్నెల్‌లు నిర్మించనుంది. ఈ మార్గంలో ఒక ఎలివేటెడ్ కారిడార్ కూడా నిర్మించనున్నారు. ఇందుకోసం రూ.2215 కోట్లతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కర్ణాటక కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అయితే ఈ నిర్ణయాన్ని బీజేపీ తప్పుపట్టింది. ఈ ప్రాజెక్టు చాలా ఖర్చుతో కూడుకున్నదని.. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచించింది.

నగరంలో ట్రాఫిక్‌కు చెక్.. 3 లేన్లతో రెండు టన్నెల్‌లు, ఎలివేటెడ్ కారిడార్.. రూ.2215 కోట్లతో..!
బెంగళూరు ట్రాఫిక్ సమస్యలు తీర్చేందుకు కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రద్దీగా ఉండే మార్గంలో 3 లేన్లతో రెండు టన్నెల్‌లు నిర్మించనుంది. ఈ మార్గంలో ఒక ఎలివేటెడ్ కారిడార్ కూడా నిర్మించనున్నారు. ఇందుకోసం రూ.2215 కోట్లతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కర్ణాటక కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అయితే ఈ నిర్ణయాన్ని బీజేపీ తప్పుపట్టింది. ఈ ప్రాజెక్టు చాలా ఖర్చుతో కూడుకున్నదని.. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచించింది.