చైనీయుల కోసం గేట్లు తెరిచిన భారత్.. వీసా నిబంధనలు సడలింపు

దాదాపు ఆరేళ్లుగా భారత్, చైనా ద్వైపాక్షిక సంబంధాల్లో నెలకున్న ప్రతిష్ఠంభన క్రమంగా తొలగిపోతోంది. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడే దిశగా కీలక అడుగు పడింది. చైనా నిపుణులకు వాణిజ్య వీసాల జారీ ప్రక్రియను వేగవంతం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నిబంధనలను సడలించింది. ఈ మార్పులు వ్యాపారాలకు ఊతమిచ్చి, వీసా ప్రక్రియలో జాప్యాలను నివారిస్తాయని సంబంధిత అధికారులు తెలిపారు. ఇది ఇరు దేశాల బంధాన్ని మరింత బలోపేతం చేయనుంది.

చైనీయుల కోసం గేట్లు తెరిచిన భారత్.. వీసా నిబంధనలు సడలింపు
దాదాపు ఆరేళ్లుగా భారత్, చైనా ద్వైపాక్షిక సంబంధాల్లో నెలకున్న ప్రతిష్ఠంభన క్రమంగా తొలగిపోతోంది. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడే దిశగా కీలక అడుగు పడింది. చైనా నిపుణులకు వాణిజ్య వీసాల జారీ ప్రక్రియను వేగవంతం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నిబంధనలను సడలించింది. ఈ మార్పులు వ్యాపారాలకు ఊతమిచ్చి, వీసా ప్రక్రియలో జాప్యాలను నివారిస్తాయని సంబంధిత అధికారులు తెలిపారు. ఇది ఇరు దేశాల బంధాన్ని మరింత బలోపేతం చేయనుంది.