గ్రామంలో మద్యం అమ్మితే రూ.50 వేలు జరిమానా : సోలం రాధాసాగర్

గ్రామంలో  బెల్ట్ షాపుల ద్వారా మద్యం అమ్మితే రూ.50 వేల జరిమానా కట్టాలని మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం జగన్నాయకుల గూడెం సర్పంచ్ సోలం రాధాసాగర్ తెలిపారు.

గ్రామంలో మద్యం అమ్మితే రూ.50 వేలు జరిమానా :  సోలం రాధాసాగర్
గ్రామంలో  బెల్ట్ షాపుల ద్వారా మద్యం అమ్మితే రూ.50 వేల జరిమానా కట్టాలని మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం జగన్నాయకుల గూడెం సర్పంచ్ సోలం రాధాసాగర్ తెలిపారు.