చికిత్స పొందుతూ మహిళ మృతి

కడుపునొప్పి తాళలేక ఆత్మ హత్యాయత్నానికి పాల్పడిన టిటుకుపాయి పంచాయతీ పరిధిలోని అంబలగండి గ్రామానికి చెందిన గేదెల లక్ష్మి(36) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది.

చికిత్స పొందుతూ మహిళ మృతి
కడుపునొప్పి తాళలేక ఆత్మ హత్యాయత్నానికి పాల్పడిన టిటుకుపాయి పంచాయతీ పరిధిలోని అంబలగండి గ్రామానికి చెందిన గేదెల లక్ష్మి(36) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది.