జూన్ 9, 10న రైతు సమస్యలపై సదస్సు.. విజయవంతం చేయాలని విమలక్క పిలుపు

పంజాగుట్ట, వెలుగు: నగరంలో రైతాంగ సమస్యలపై జరగనున్న రెండు రోజుల సదస్సును విజయవంతం చేయాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క కోరారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్​లో రైతు సంఘం నాయకులతో కలిసి ఈ సదస్సు వాల్ పోస్టర్​ను ఆవిష్కరించారు.

జూన్ 9, 10న రైతు సమస్యలపై సదస్సు..    విజయవంతం చేయాలని విమలక్క పిలుపు
పంజాగుట్ట, వెలుగు: నగరంలో రైతాంగ సమస్యలపై జరగనున్న రెండు రోజుల సదస్సును విజయవంతం చేయాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క కోరారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్​లో రైతు సంఘం నాయకులతో కలిసి ఈ సదస్సు వాల్ పోస్టర్​ను ఆవిష్కరించారు.