జొన్న పంట కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా చర్యలు చేపడుతామని నిర్మల్కలెక్టర్భవేశ్ మిశ్రా అన్నారు. శనివారం నిర్మల్జిల్లా భైంసా పట్టణంలోని ఆర్డీవో ఆఫీస్లో సబ్కలెక్టర్సంకేత్ కుమార్, ఎమ్మెల్యే రామారావు పటేల్, అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు.
జొన్న పంట కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా చర్యలు చేపడుతామని నిర్మల్కలెక్టర్భవేశ్ మిశ్రా అన్నారు. శనివారం నిర్మల్జిల్లా భైంసా పట్టణంలోని ఆర్డీవో ఆఫీస్లో సబ్కలెక్టర్సంకేత్ కుమార్, ఎమ్మెల్యే రామారావు పటేల్, అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు.