జువ్వలదిన్నెలో తమిళనాడు బోట్లు విడుదల ఘటన.. ముగ్గురికి 2.25 కోట్ల జరిమానా!
Juvvaladinne Boats Issue : నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో తమిళనాడుకు చెందిన బోట్ల విడుదల ఘటన వివాదాస్పదమైంది. అయితే తాజాగా బోట్లు విడుదల చేసిన వారికి భారీగా జరిమానా విధించారు.