కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులపై టెలీమెట్రీల ఏర్పాటు లొల్లి ముదురుతున్నది. మీటింగ్ ఏర్పాటు చేయకుండానే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) ఏకపక్షంగా మూడో ఫేజ్ టెలీమెట్రీలు పెట్టబోమంటూ తెలంగాణకు లేఖ రాయడం కలకలం రేపుతున్నది.
కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులపై టెలీమెట్రీల ఏర్పాటు లొల్లి ముదురుతున్నది. మీటింగ్ ఏర్పాటు చేయకుండానే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) ఏకపక్షంగా మూడో ఫేజ్ టెలీమెట్రీలు పెట్టబోమంటూ తెలంగాణకు లేఖ రాయడం కలకలం రేపుతున్నది.