డిజిటల్ జనగణనపై ఆదివారం ఉదయం విజయవాడ, ప్రకాశం జిల్లా మార్కాపురంలో భారీ స్థాయిలో 5కె రన్ కార్యక్రమాలు జరిగాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని 'డిజిటల్ జనగణన'ను విజయవంతం చేయాలని నినాదాలు చేశారు.
డిజిటల్ జనగణనపై ఆదివారం ఉదయం విజయవాడ, ప్రకాశం జిల్లా మార్కాపురంలో భారీ స్థాయిలో 5కె రన్ కార్యక్రమాలు జరిగాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని 'డిజిటల్ జనగణన'ను విజయవంతం చేయాలని నినాదాలు చేశారు.